సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. ఆయన ప్రస్తుతం గుండె, కిడ్ని, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడు తున్నాట్లు తెలిపారు…
వికారాబాద్ పరిధిలో CSC హెల్త్ కేర్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు పై ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం సిఎస్సి హెల్త్ కేర్ సభ్యులు లేబర్ హెల్త్ కార్డు ఉన్నవారందరూ హెల్త్ చెకప్ చేయించుకోవాలని నిర్వాహకులు తెలియజేయడం జరిగింది
రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలన్న లక్ష్యంతో వైయస్ జగన్ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..* పేదలకు ఆరోగ్య భరోసా.. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు : MLA డాక్టర్…
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి ఊపిరిలూదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని ప్రభుత్వవిప్ సామినెని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట పట్టణం, స్థానిక ప్రభుత్వ హాస్పటల్ నందు పట్టణంలోని…
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిఎస్.పి.సింగ్ భగెల్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ డిఈఓ వెంకటసుబ్బయ్య స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేత పూజ చేయించారు. అనంతరం శ్రీ జ్ఞాన…
వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం వడ్డెoగుంట సచివాలoలోని హెల్త్ సెంటర్ల పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని హెల్త్ క్యాంపులను ప్రారంభించారు.* బొల్లాపల్లి మండలం వడ్డెoగుంట గ్రామం లో నిర్వహించిన…
వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం ఉప్పలపాడు గ్రామం లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడదల రజని , వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు , మాజీ శాసనసభ్యులు…
కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ [ సాక్షిత : ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సమర్థవంతంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో జగనన్న ఆరోగ్య…
సాక్షిత : జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పైసా ఖర్చు లేకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు- నగర మేయర్ డాక్టర్ శిరీషప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి జగనన్న. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని జరిగిన జగనన్న ఆరోగ్య…
చంద్రబాబు ఆరోగ్యం మెరుగుపడాలని శివలింగానికి 108 బిందెలతో జలాభిషేకం జరిపిన—-కలిశెట్టి చంద్రబాబుకు ఆటంకాలు తొలగి.. 2024లో అధికారం దక్కాలని కోరుతూ పైడిపేట శివాలయంలో ఉదయం 7.0-9.0గంటలు వరకు కలిశెట్టి ప్రత్యేక పూజలు ఎచ్చెర్ల నియోజకవర్గంరణస్థలం మండలం16-10-2023 తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,…