ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కారు..
బస్సు డ్రైవర్, కారు ఓనర్ దుర్మరణం… తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద తెల్లవారున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిద్దలూరు నుండి చెన్నైకి వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందుచక్రం పంచరైంది. బస్సును పక్కకు పార్క్ చేసి…
ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్
తవనంపల్లి …చిత్తూరు జిల్లా. ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్ . నలుగురు మృతి ,మరోముగ్గురు పరిస్థితి విషమం. తవనం పల్లి మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఘటన, వేలూరు నుంచి కిమ్స్ హాస్పిటల్ వస్తున్న అంబులెన్స్.…