రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు
రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్)…
ప్రజల అభివృద్ధికై పాటుపడే పార్టీ “బిఆర్ఎస్” అయితే ప్రజల జీవితాలను అధోగతి పాలు చేసేవి మతతత్వ “బీజేపీ”, భస్మాసుర హస్తం అయిన “కాంగ్రెస్” పార్టీలు…
2014 కంటే ముందు ఎట్లుండే మన కాలనీలు… ఇప్పుడేట్లున్నయి : ఎమ్మెల్యే కే. పీ. వివేకానంద గోదావరి హోమ్స్ టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో 132- డివిజన్ ప్రజా ఆశీర్వాద సభ మరియు చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ…