లాభాల్లో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

SAKSHITHA NEWS

Stock markets start with gains

లాభాల్లో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.15 గంటల సమయానికి సెన్సెక్స్ 147.65 పాయింట్లు లాభపడి 76,604.24 వద్ద, నిఫ్టీ 48.70 పాయింట్లు పెరిగి 23,313.50 వద్ద ఉన్నాయి. దాదాపు 2001 షేర్లు లాభపడగా, 496 షేర్లు క్షీణించాయి. 105 షేర్లు మారలేదు. నిఫ్టీలో HCL టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, BPCL, విప్రో లాభాల్లో ఉండగా, ఏషియన్ పెయింట్స్, టైటాన్, గ్రాసిమ్, NTPC నష్టపోయాయి.

WhatsApp Image 2024 06 12 at 13.48.30

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

SAKSHITHA NEWS

SAKSHITHA NEWStamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ సంఘటన వెలుగుచూసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్, రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. సిటీలోని సెంబీయం ప్రాం తంలో ఉన్న తన…


SAKSHITHA NEWS

august ఆగస్టులోపు మోదీ ప్రభుత్వం కూలిపోవచ్చు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSaugust ఆగస్టులోపు మోదీ ప్రభుత్వం కూలిపోవచ్చు: లాలూ RJD చీఫ్, బిహార్ మాజీ CM లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టులోపు కేంద్రంలో NDA ప్రభుత్వం కూలిపోవచ్చన్నారు. ‘మోదీ ప్రభుత్వం బలహీనంగా ఉంది. ఏ సమయంలోనైనా ఎన్నికలు…


SAKSHITHA NEWS

You Missed

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

You cannot copy content of this page