సానుకూలంగా స్పందించిన ఉక్కుమంత్రి..
స్టీల్ ప్లాంట్కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి కేంద్ర మంత్రిని కోరారు. ఎంపీ పురందేశ్వరి జరిపిన చర్చలతో కేంద్రమంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అధికారులతో కూలంకషంగా చర్చలు జరిపిన తరువాత ఇదే విషయంపై రెండు నెలల్లో మరో మారు సమావేశం నిర్వహించుకుందామని ఎంపీ పురందేశ్వరికి హామీ ఇచ్చినట్టు సమాచా
![సానుకూలంగా స్పందించిన ఉక్కుమంత్రి.. 2 సానుకూలంగా స్పందించిన ఉక్కుమంత్రి..](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-27-at-18.40.22-1024x482.jpeg)