SAKSHITHA NEWS

జిల్లాలో ఇప్పటి వరకు 96,571 ఎకరాల పంట నమోదు
రాజమహేంద్రవరం, సాక్షిత:
కొవ్వూరు, జిల్లాలో ఈ – పంట ఖరీఫ్ 2024 లో ఇప్పటివరకు 96,571 ఎకరాల్లో పంట నమోదు పూర్తి అయిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు తెలిపారు. కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో
ఈ – పంట ద్వారా పథకాల అమలు ప్రామాణికంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పంటల భీమా, ధాన్యం కొనుగోలు వంటి అంశాలకు ఈ – పంట నమోదు ప్రాధాన్యతను వివరించారు. పంట నమోదు 15.9.2024 వరకు కొనసాగుతుందని తెలిపారు.

WhatsApp Image 2024 08 20 at 16.49.12

SAKSHITHA NEWS