SAKSHITHA NEWS

వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్‌ స్వయంగా ముందుకొచ్చారు. ఆయన టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు. బాధితులకు పునరావాసం కల్పించడం కోసం రూ.3 కోట్ల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

గొప్పలు చెప్పుకునే చిరంజీవి పవన్ కళ్యాణ్ డబ్బులు సంపాదించుకోవడం తప్ప దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆర్థిక సాయం చేయడానికి మాత్రం కూచెంత దూరంలో ఉంటారు


SAKSHITHA NEWS