SAKSHITHA NEWS

చండీ హోమంలో పాల్గొన్న శంభీపుర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి శంభీపుర్ లోని లేకరిడ్జ్ హోమ్స్ లో ఈరోజు శ్రీ.ప్రసాద్ నిర్వహించిన చండీ హోమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ … ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చండీ హోమంలో పాల్గొనటం ఎంత సంతోషంగా ఉన్నారని తెలిపారు… ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య, బీఅర్ఎస్ పార్టీ మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ శామీర్ పేట రంగయ్య, నాయకులు శామీర్ పేట హనుమంత్ రావు, మాజీ వార్డు సభ్యులు బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS