హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ దేవాలయం లో జరిగిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం మరియు అయ్యప్ప స్వాములకు అన్నదానం కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు , ఉప్పలపాటి శ్రీకాంత్ , EO సత్యనారాయణ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు, భక్తులు, మరియు కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
