హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామిBy sakshitha news / నవంబర్ 20, 2025 Sakshitha news హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక అమావాస్య సందర్భంగా మహాలక్ష్మి యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్న దానం కార్యక్రమంలో పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు