SAKSHITHA NEWS

సర్వేంద్రియానం నయనం ప్రధానం

సాక్షిత ధర్మపురి ఇన్చార్జి : లయన్స్ క్లబ్ ఆఫ్ వెల్గటూర్ ఆధ్వర్యంలో లయన్స్ కంటి ఆసుపత్రి రేకుర్తి చైర్మన్ లయన్ కొండా వేణుమూర్తి వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ సహకారంతో
గొడిశేలపేట గ్రామంలోని రైతు వేదిక లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 98 మందికి కంటి పరీక్షలు
ని ర్వహించగా 35 మందికి కంటి ఆపరేషన్ అవసరమని గుర్తించి బస్సులో రేకుర్తి కంటి దవాఖానకు తీసుకెళ్లడం జరిగినధి. ఇట్టి కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ సిరిపురం తిరుపతి , జిల్లా చీప్ కో ఆర్డినేటర్ లయన్ సామ ఎల్లారెడ్డి , రీజియన్ సెక్రెటరీ మునీందర్ రెడ్డి.
లయన్ మంచాల ఓదెలు , రేకుర్తి కంటి ఆసుపత్రి టెకనీషియన్ ప్రభాకర్ సర్ , గొడిశేలపేట గ్రామ పంచాయితీ సెక్రటరీ MD హఫీజ్ , మాజీ సర్పoచ్ మెతుకు స్వరూప స్వామి , మాజీ వైస్ ఎంపీపీ ముసుకు కవిత దేవేందర్ రెడ్డి , చెన్న కేశవ స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ కందికట్ల రాజేశం , అరికిళ్ల మహేందర్.ఆర్ ఎం పీ ఆల్క లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS