జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్
2024-25 అసెస్మెంట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులను ఈ నెల 31 లోగా సమర్పించాలని ఐటీ విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని,ఇలాంటివి నమ్మవద్దని సూచించింది.గడువు తేదీ దాటితే రూ. 5వేలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.సంవత్సర ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే రూ.1,000, అంతకుమించితే రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది.
జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్.
Related Posts
ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం పర్యటన..
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం.. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనున్న…
హింసను ఆపలేని బలగాలు ఎందుకు..? అమిత్షాకు బీజేపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ.
SAKSHITHA NEWS హింసను ఆపలేని బలగాలు ఎందుకు..? అమిత్షాకు బీజేపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ.. మణిపూర్లో ప్రస్తుతం 60 వేల కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. హింసను ఆపలేని బలగాలు మాకెందుకు?. వాటిని వెనక్కి తీసుకోండి’ అంటూ…