![పెరుగుతున్న గుండెపోటు మరణాలు 1 WhatsApp Image 2024 05 17 at 12.20.57](https://sakshithanews.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-17-at-12.20.57-300x300.jpeg)
భారత్లో ఏటా అధిక రక్తప్రసరణతో వచ్చే గుండెపోటు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో సంభవించే మరణాలకు మొదటి ప్రధాన కారణం బీపీ ఎక్కువగా ఉండటమే. రెండో కారణం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, మూడోది డయేరియా, నాలుగోది ఎయిడ్స్, ఐదోది టీబీ, ఆరోది మలేరియా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉమ్మడి నివేదిక తేల్చి చెప్పింది.
![పెరుగుతున్న గుండెపోటు మరణాలు 2 WhatsApp Image 2024 05 17 at 12.20.57](https://sakshithanews.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-17-at-12.20.57.jpeg)