కుత్బుల్లాపూర్ నియోజకవర్గం BRS పార్టీ నాయకులు, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంభిపూర్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి . ఈ కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డి , విరేష్, రమేష్ రెడ్డి ప్రభు లు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం BRS పార్టీ నాయకులు
Related Posts
టి.జి.ఎస్.ఆర్.టి.సి లాజిస్టిక్ సేవల విస్తరణ
SAKSHITHA NEWS టి.జి.ఎస్.ఆర్.టి.సి లాజిస్టిక్ సేవల విస్తరణ….. సాక్షిత,ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు బస్టాండ్ లకే పరిమితమైన లాజిస్టిక్ సేవలను గత నెల రోజులలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మండల, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం జరిగిందని…
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…