కనపర్రు గ్రామానికి చెందిన పూదోట దుస్తీనయ్య జ్ఞాపకార్థBy sakshitha news / ఆగస్ట్ 7, 2025 Sakshitha news నాదెండ్ల మండలం, కనపర్రు గ్రామానికి చెందిన పూదోట దుస్తీనయ్య జ్ఞాపకార్థ కూడిక కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు