SAKSHITHA NEWS

పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం..

గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ సువర్ణ రాజు గారు అధ్యక్షతన జనసేన పార్టీ ఆత్మీయ సన్మాన మహోత్సవం – కాకర్ల ఫంక్షన్ హాల్ -దేవరపల్లి నందు అద్భుతంగా నిర్వహించడం జరిగింది..

ఈ కార్యక్రమానికి అతీరధ మహారధులుగా ఆంధ్ర ప్రదేశ్ సినిమాటోగ్రఫీ – పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు , పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు , తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాసరావు , గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు , నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ , (Ex DCCB చైర్మన్)ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు , ఆంధ్ర ప్రదేశ్ జనసేన పార్టీ PAC మెంబర్ ఘంటసాల వెంకటలక్ష్మి ,ఏలూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ , గోపాలపురం జనసేన నాయకులు, NDA కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు…

WhatsApp Image 2024 08 21 at 14.09.10

SAKSHITHA NEWS