SAKSHITHA NEWS

జమ్మూకశ్మీర్‌లో పోలింగ్ వేళ ప్రధాని మోదీ పోస్ట్‌ వైరల్

జమ్మూకశ్మీర్‌లో పోలింగ్ వేళ ప్రధాని మోదీ పోస్ట్‌ వైరల్
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఇవాళ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్‌ పెట్టారు. పోలింగ్‌కు వెళ్లే నియోజకవర్గాల్లోని వారందరూ పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను కోరుతున్నానని పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నానని ప్రకటించారు


SAKSHITHA NEWS