జగన్ పాలనపై జనం తిరుగుబాటు మొదలైంది: BK. పార్థసారథి

SAKSHITHA NEWS

పెనుకొండ నియోజకవర్గం లో 11వ రోజు కొనసాగిన సామూహిక నిరాహార దీక్షలు

పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలోని రొద్దం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలొ పాల్గొన్న సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గం ఇంచార్జి పార్థసారథి అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటు మొదలైందని.. ప్రపంచవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసనలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

తెదేపా అధినేత చంద్రబాబుపై జగన్ పెట్టిన అక్రమ కేసులపై అన్ని మార్గాల్లో తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. జరుగుతున్న పరిణామాల పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులెవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, అక్రమ కేసులను కొట్టివేయాలంటూ పైకోర్టులను ఆశ్రయించడంతో పాటు ప్రజా పోరాటాలనూ ఉద్ధృతం చేస్తామని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేసారు ఈ కార్యక్రమంలొ తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

WhatsApp Image 2023 09 23 at 12.55.49 PM

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSappeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తిఅల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని కమిషనర్ కి విజ్ఞప్తి తిరుపతి నగరం appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తిరుపతి నగరంలో ప్రతిష్టించాలని కోరుతూ…


SAKSHITHA NEWS

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSalluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ alluri అల్లూరి సీతారామరాజు జీవితం అందరికి ఆదర్శ ప్రాయమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తిరుపతి…


SAKSHITHA NEWS

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page