మందు బాబులపై కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు
సాక్షిత :-విశాఖ జిల్లా పెందుర్తి మధ్యానం 2.00 గం. లకు వ్యకరణపు అప్పారావు s/o లేటు సన్యాసి,ఆర్టీడీ.ఎడిఈ,ఎపిడిసిఎల్ ఘోసాల, వైజాగ్ మరి కొంత మంది బైరవస్వామి గుడి దగ్గర నుండి మూడు కిలోమీటర్ల దూరంలో లోపలకి ఒక ప్రైవేటు గెస్ట్ హౌస్ ముందు బహిరంగ ప్రదేశంలో సుమారు 30 మందితో కలిసి లిక్కర్ సేవిస్తూ పెందుర్తి పోలీసులకు పట్టుడ్డారు. పై సంఘటనలో ఆర్గనైజర్ అప్పారావు మరియు ముగ్గురిపై పెట్టికేసు పెట్టి సెల్ఫ్ బెయిల్ పై విడుదల చేసినారు.
మందు బాబులపై కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు
Related Posts
జిల్లాలోని వయో వృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా
SAKSHITHA NEWS జిల్లాలోని వయో వృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఐ.డి. ఒ.సి సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ…
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!: ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
SAKSHITHA NEWS కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!: ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ ఇటీవల వెలుగులోకి వచ్చిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపవన్ ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలుతాజాగా చేసిన ట్వీట్ తో మరోసారి ఆసక్తి రేకెత్తించిన వైనంఇటీవల తిరుమల లడ్డూ…