ఘోర ఓటమికి చేరువలో సోమిరెడ్డి”

సాక్షిత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా* : సర్వేపల్లి వైకాపాలోకి కొనసాగుతున్న చేరికలు”*“మంత్రి కాకాణి చేతిలో 3వ సారి, సర్వేపల్లి నియోజకవర్గంలో 5వ సారీ సోమిరెడ్డికి ఘోర ఓటమి ఖాయం”“సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, దొరువుల పాలెం పంచాయతీ, పాత…

కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేద్దాం..

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు సిద్ధిపేట;వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు కృషి చేద్దామని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్ అన్నారు. హైదరాబాదులో బుధవారం సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు. గతంలో దుండగుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మ కు ఉద్యోగంతో పాటు…

మంత్రి కొండా సురేఖకు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

యెన్నం శ్రీనివాస్‌, కేకే మహేందర్‌కు కూడా నోటీసులు – వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని కేటీఆర్‌ హెచ్చరిక – తప్పుడు ప్రచారాలు చేస్తే సీఎం అయినా వదిలిపెట్టను – చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవంటూ కేటీఆర్‌ వార్నింగ్‌ –…

టిఆర్ఎస్ కార్పొరేటర్ ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు:బిజెపి

సర్వే నెంబర్ 191, నిజాంపేట్ నందు 125 గజాలకి అనుమతి తీసుకొని 190 గజాల్లో(65 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకో ని) అపార్ట్మెంట్ నిర్మాణం, డిసెంబర్లో కూల్చివేసిన మళ్లీ నిర్మాణం మరియు అధికారుల నిర్లక్ష్యంతో 400 గజాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణ,…

రైతులపై బీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీరు. — మండల అధ్యక్షుడు కొంగరి రవి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ నాయకులు రైతాంగం పై ముసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంగరి రవి అన్నారు . కూడావెళ్లి వాగులోకి…

నాగర్ కర్నూల్ ఎంపీ సీటు కైవసం చేసుకోవాలి : మంద కృష్ణమాదిగ

మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు స్వగృహానికి విచ్చేశారు ఎంపీ రాములు మరియు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా మందకృష్ణ మాదిగ ని సన్మానించారు. అదేవిధంగా భరత్ ప్రసాద్ కి…

ప్రజలకు అలర్ట్.. వారి ఇళ్ల వద్దకే పెన్షన్

ప్రజలకు అలర్ట్.. వారి ఇళ్ల వద్దకే పెన్షన్.. రెండు కేటగిరీలుగా నగదు పంపిణీ.. పూర్తి వివరాలివే.. ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విషయం తెలియక..…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE