వైఎస్సార్సీపీలో చేరిన అచ్చంపేట టీడీపీ నాయకులు, కార్యకర్తలు

కండువా కప్పి ఆహ్వానించిన పెదకూరపాడు నియోజకవర్గ యువ నాయకుడు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి . అచ్చంపేట మండలంలో వైఎస్సార్సీపీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమం.. ఎంతోమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.…

బాబూ జగ్జీవన్ రాం 117 జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన ఎమ్మేల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని బాబు బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాల వేసి అయన మాట్లాడుతూ. బాబు జగ్జీవన్ రాం ఎంతో పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు,సంఘ సంస్కర్త. రాజకీయవేత్త బీహార్ రాష్ట్రం భోజ్ పూరీ జిల్లా చంద్వ గ్రామం…

తాండ్ర వినోద్ రావు గారికి పద్మశ్రీ వనజీవి రామయ్య ఆశీస్సులు.

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు కినిర్విరామ హరిత దీక్షా పరుడు పద్మశ్రీ దరిపెల్లి రామయ్య శుభాశీస్సులు అందజేసారు. ఖమ్మంలోని వినోద్ రావు క్యాంపు కార్యాలయాన్ని వనజీవి సందర్శించారు.అనంతరం వారిద్దరూ కలిసి కార్యాలయ ప్రాంగణంలో…

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది.

రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా ఏడోసారి ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమానికి రిజర్వ్…

నూతన వధూవరులను ఆశీర్వదించిన పలువురు ప్రముఖులు

ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, టిపిసిసి కార్యదర్శి రాంరెడ్డి గోపాల్ రెడ్డి వివాహ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం 9వ మైలురాయి తండ గ్రామానికి…

డిప్యూటీ సీఎం వాహనం తనిఖీ

సాక్షిత : ఖమ్మం నుండి మధిర మండలానికి వెళ్తున్నడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాహనాన్నిఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆత్కూర్ మీదుగావెళ్తున్న ఆయన వాహనాన్ని అధికారులు తనిఖీచేశారు. తనిఖీల్లో మంత్రి వాహనంలో నగదు,విలువైన వస్తువులేమీ లభించలేదని, తనిఖీలకుమంత్రి…

త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలి.

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఉభయ ఖమ్మం జిల్లాల త్రాగునీటి సరఫరా పర్యవేక్షణ ప్రత్యేక అధికారి, ప్రభుత్వ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ అన్నారు. శుక్రవారం నూతన కలెక్టరేట్ సమావేశ…

కర్ణాటకలో రూ 98.52 కోట్ల విలువైన భారీ అక్రమ మద్యం స్వాధీనం

లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఎక్సయిజ్ అధికారులు భారీ ఎత్తున అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. మైసూర్ లోని చామరాజ నగర్ నియోజక వర్గంలో రూ 98.52 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. పట్టుబడిన…

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం..

ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరిన సీబీఐ.. ఇప్పటికే కవితను అరెస్ట్ చేసిన ఈడీ.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత.. గతంలోనే తమ ఎదుట హాజరుకావాలని కవితకు నోటీస్ ఇచ్చిన సీబీఐ.

హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు కావాలా ? న్యాయం కోసం పోరాడే వాళ్ళు కావాలా?

కడప : ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) ఏపీ న్యాయ యాత్ర (AP Nyay Yatra) కొనసాగుతోంది. జిల్లాలోని బద్దేల్ నియోజకవర్గం కలసపాడు మండలం మీదుగా షర్మిల న్యాయ యాత్ర సాగుతోంది.. ఈ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE