• ఆగస్ట్ 3, 2022
  • 0 Comments
ద్రౌపదమ్మకు పట్టువస్తాలు సమర్పించిన మంత్రి రోజా సెల్వమణి దంపతులు

ద్రౌపదమ్మకు పట్టువస్తాలు సమర్పించిన మంత్రి రోజా సెల్వమణి దంపతులు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడాశాఖ మంత్రివర్యులు శ్రీమతి ఆర్.కె.రోజా సెల్వమణి దంపతులు పుత్తూరు పట్టణంలో వెలసిన ద్రౌపతి దేవి సమేత ధర్మరాజుల స్వామి వారి ఆలయంలో జరుగుతున్న…

  • ఆగస్ట్ 3, 2022
  • 0 Comments
ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో దోమల నివారణ చర్యలు చేపట్టిన వెంకటేష్ గౌడ్

ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో దోమల నివారణ చర్యలు చేపట్టిన వెంకటేష్ గౌడ్ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా 124 డివిజన్ పరిధిలోని శంషిగుడా ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో అక్కడక్కడ వర్షపు నీరు నిలిచి దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని…

  • ఆగస్ట్ 3, 2022
  • 0 Comments
రామచంద్రపురం పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు హరీష్ రావు

రామచంద్రపురం పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, మల్లా రెడ్డి,పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.సాక్షిత సంగారెడ్డి జిల్లా.. : మంత్రి హరీష్ రావు… ఆర్.సి. పూర్…

  • ఆగస్ట్ 3, 2022
  • 0 Comments
ఉప్పర గూడెం మాజీ ఉప సర్పంచ్ మేకల శ్రీనివాస్ భార్య మేకల వసంత ను పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం ఉప్పర గూడెం మాజీ ఉప సర్పంచ్ మేకల శ్రీనివాస్ భార్య మేకల వసంత ను పరామర్శించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్…

  • ఆగస్ట్ 3, 2022
  • 0 Comments
చెక్కులు పంపిణీ చేసిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్

చెక్కులు పంపిణీ చేసిన మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్.సాక్షిత* : మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలంలో ప్రజాబంధు, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ పర్యటించారు రాంహనుమాన్ నగర్, వచ్చునూర్, రేణికుంట గ్రామాలలోని లబ్ధిదారులకు వైద్య ఖర్చుల…

  • ఆగస్ట్ 3, 2022
  • 0 Comments
బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ…

బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ… •సాక్షిత : ఇప్పుడు ఎన్నికల్లేవు. గ్రామాల్లోకి వెళ్లి పేదల బాధలు తెలుసుకుని రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పడంతో ఏడాది నుండి తిరుగుతున్నం. బాధలు తెలుసుకునేందుకు.. పేదలను ఆదుకోవడానికే ఇక్కడికి వచ్చినం….…

Other Story

You cannot copy content of this page