• ఆగస్ట్ 8, 2022
  • 0 Comments
అల్లాపూర్ డివిజన్ పరిధి ఆర్కే సొసైటీ లోని బస్తీ దవాఖానా

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధి ఆర్కే సొసైటీ లోని బస్తీ దవాఖానా ఎదురుగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ హరితహారంలో భాగంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన మరియు స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ…

  • ఆగస్ట్ 8, 2022
  • 0 Comments
ఆరోగ్యానికి వ్యాయామమే రక్షణ కవచం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

ఆరోగ్యానికి వ్యాయామమే రక్షణ కవచం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ డివిజన్ లలో వడ్డెర బస్తిలోని 70 లక్షల రూపాయలతో సిసి రోడ్డు, పి.ఆర్. నగర్ లో 17 లక్షల రూపాయలతో నిర్మించిన ఓపెన్…

  • ఆగస్ట్ 8, 2022
  • 0 Comments
అట్టహాసంగా వజ్రోత్సవ వేడుకలు….

అట్టహాసంగా వజ్రోత్సవ వేడుకలు…. ▪️ జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పక్షం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హెచ్‌ఐసీసీలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి…

  • ఆగస్ట్ 8, 2022
  • 0 Comments
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో సివరేజ్ లైన్ పొంగి పొర్లుతున్నదని కాలనీ వారి విజ్ఞప్తి

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో సివరేజ్ లైన్ పొంగి పొర్లుతున్నదని కాలనీ వారి విజ్ఞప్తి మేరకు, జలమండలి మరియు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా…

  • ఆగస్ట్ 8, 2022
  • 0 Comments
పట్టించుకోని అధికారులు

పట్టించుకోని అధికారులు జమ్మికుంట పట్టణ నడిబొడ్డున కేరళ స్కూల్ ముందు గత నెలరోజుల క్రితం మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయిన తరువాత సంబంధిత అధికారులు పైప్ లైన్ జేసీబీ సహాయంతో తవ్వకాలు జరిపి కొత్త పైప్ అమర్చిన అనంతరం గుంతను…

Other Story

You cannot copy content of this page