SAKSHITHA NEWS

మూడవరోజు వరద బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు మేరకు ,విజయవాడ ఈస్ట్ 16 వ డివిజన్ లో మూడవరోజు రామలింగేశ్వర నగర్ , నాగేంద్ర నగర్ ,కాలనీలో వరద “నష్టం గణన” లో ఇంటింటికి పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకుని వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు . ఆయనతోపాటు16వ డివిజన్ ప్రెసిడెంట్ రమేష్ రత్నం TNSF జనరల్ సెక్రెటరీ జగన్ నాయక్, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS