పాసిగామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించిన అధికారులు.
సాక్షిత ధర్మపురి ప్రతినిధి :
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామానికి చెందిన
14 కుటుంబాలు 62 మంది ప్రజలను అధికారులు
హరిత హోటల్ కి తరలించారు. ఈ సందర్భంగా
అధికారులు మాట్లాడుతూ.. మూడు రోజుల నుంచి
కురుస్తున్న భారీ వర్షాలకు పాశిగామ గ్రామంలోని
వాగుకు సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు
తరలించినట్లు తెలిపారు. సీఐ రామ నరసింహారెడ్డి,
ఎస్ఐ ఉమా సాగర్, తహశీల్దార్ శేఖర్, ఎంపీఓ
శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
పాసిగామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించిన అధికారులు.
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…