SAKSHITHA NEWS

కర్నూలు సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు..

కర్నూలు జాయింట్ -1 సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. జొహరాపురం రోడ్డులోని 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆ శాఖ డీఐజీ కల్యాణి విచారణకు ఆదేశించారు.

  • ప్రవీణ్ కుమార్ ఆ స్థలానికి మొత్తం 15 దస్తావేజులు అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ డీఐజీ చర్యలు తీసుకున్నారు..
WhatsApp Image 2024 07 27 at 13.16.42

SAKSHITHA NEWS