జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ఇష్టానుసారంగా ప్రధాన రహదారి మార్గంలో ఆటోలు నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయనే వాహనదారులు వాపోయారు. బస్టాండ్ నుంచి వచ్చి పోయే.. బస్సులు, పాదాచారులు, ఇతర వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆటోలు వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశంలో నిలిపే విధంగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహనదారులు పట్టణ ప్రజలు కోరుతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా,ఇష్టానుసారంగా ఆటోల పార్కింగ్
Related Posts
స్వర్గీయ సింగిరెడ్డి మాధవ రెడ్డి 15 వ వర్ధంతి
SAKSHITHA NEWS సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి_(జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు – మేడ్చల్ మల్కాజ్ గిరి) తండ్రిగారి అయిన* ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు,తెలంగాణ ఉద్యమకారులు, స్వర్గీయ సింగిరెడ్డి మాధవ రెడ్డి 15 వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ మండలం గౌడవెల్లి…
మంత్రులకు రేవంత్ స్పెషల్ టాస్క్.. వారంలో 2 రోజుల పాటు
SAKSHITHA NEWS మంత్రులకు రేవంత్ స్పెషల్ టాస్క్.. వారంలో 2 రోజుల పాటు… ప్రజాపాలనను మరింత చేరువ చేసేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి గాంధీభవన్ లో వారానికి ఇద్దరు మంత్రులు తప్పనిసరిగా హాజరుకానున్నారు. శుక్రవారాల్లో విజిట్ చేయనున్నారు.…