SAKSHITHA NEWS

Mother and daughter go missing in Kavadiguda

కవాడిగూడలో తల్లి, కూతురు అదృశ్యం

కవాడిగూడలో తల్లి, కూతురు అదృశ్యం
గాంధీనగర్ పి ఎస్ పరిధిలో తల్లి, కూతురు అదృశమయ్యారు. ఇన్స్పెక్టర్ డి. రాజు కథనం ప్రకారం. కవాడిగూడకు చెందిన సిహెచ్ ప్రసన్న (30), దేవేందర్ 16 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు వైష్ణవి (10) ఉన్నారు. ఇంటి గొడవలతో ఈ నెల 15న భార్య ప్రసన్న, కూతురుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు భర్త దేవేందర్ పి ఎస్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


SAKSHITHA NEWS