SAKSHITHA NEWS

డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన నిజాంపేట్ 14వ డివిజన్ సాయి బృందావనం ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు…ఈ సందర్భంగా విజయదశమి సందర్భంగా వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 14 వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొబ్బా శ్రీను, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, సాయి బృందావనం ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక కాలనీ వాసులు ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS