SAKSHITHA NEWS

మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ని స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ గౌతమ్ పొత్రు అనంతరం జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
*
ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ పొత్రు, DCP కోటిరెడ్డి,మాజీ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ,జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి , శేరి సతీష్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు* అధికారులు కూకట్పల్లి కాంగ్రెస్ నాయకులు అరవింద్ రెడ్డి, మేకలమైఖేల్,దేవసహాయం రవి, లక్ష్మినారాయణ,మహిళా నాయకురాలు రేష్మ,శ్రీధర్ చారి,శ్రీకాంత్ గుప్త,మల్లేష్ యాదవ్,గిరి నాయుడు, మోయిజ్,తదితరులు పాల్గొనడం జరిగింది…. మరియు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS