SAKSHITHA NEWS

MAHOTSAVA శ్రీ శ్రీ శ్రీ గ్రామ దేవత బొడ్రాయి నాభిశిల పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమo

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి మైసమ్మ నగర్ లో శ్రీ శ్రీ శ్రీ గ్రామ దేవత బొడ్రాయి నాభిశిల పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో మహేందర్, సురేష్ రెడ్డి,పరశురామ్,పత్తి సతీష్, సాయినాథ్ నేత, నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్, సాయిలు, నాగదీప్ గౌడ్, మహేష్, శ్రవణ్, శివ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Mahotsava

SAKSHITHA NEWS