SAKSHITHA NEWS

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన మంత్రి జోగి రమేష్ , మంత్రి చెల్లుబోయిన వేణు ,ఎమ్మెల్యేలు, వివిధ రకాల కార్పోరేషన్ చైర్మన్లు, మహిళా నాయకులు, సీనియర్ నాయకులు, ఉభయగోదావరి జిల్లాల మహిళా విభాగం జోనల్ ఇంచార్జ్ శ్రీమతి జమ్మలమడక నాగమణి పాల్గొనడం జరిగినది.


SAKSHITHA NEWS