SAKSHITHA NEWS

న్యూ ఢిల్లీ..
తెలంగాణ – ఆంధ్ర భవన్.
మాదిగ లాయర్ల మహాదీక్ష..
ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్…

ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో పెట్టాలని డిమాండ్ చేస్తూ న్యూ ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ భవన్ లో మాదిగ లాయర్లు మహదీక్ష చేపట్టారు.

ఈ దీక్షలో ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ హాజరై మాట్లాడారు.

ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు పోరాడాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు తక్షణమే పార్లమెంట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు.

మాదిగ లాయర్స్ ఫెడరేషన్ -( MLF)


SAKSHITHA NEWS