• మార్చి 18, 2025
  • 0 Comments
రాష్ట్రంలో బోర్లకింద పంటలు ఎండితే

రాష్ట్రంలో బోర్లకింద పంటలు ఎండితే ప్రభుత్వానికి సంబంధం లేదు ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఒక్క ఎకరం ఎండినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

  • మార్చి 18, 2025
  • 0 Comments
4500 చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు

4500 చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు ఇప్పటి వరకు ఫ్రీగా 4500లకు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నటి వరకు 4500 పైగా ఆపరేషన్స్ జరిగినట్టు ప్రకటించిన ఆంధ్రా హాస్పిటల్స్ https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

  • మార్చి 18, 2025
  • 0 Comments
లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ

లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ ! కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. ‘లైఫ్ఎమ్ అచీవ్మెంట్ అవార్డు’ను మెగాస్టార్కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా…

  • మార్చి 18, 2025
  • 0 Comments
ఆదివాసి హక్కుల పోరాట సమితి

ఆదివాసి హక్కుల పోరాట సమితి జాతీయ ST కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ నీ కలిసిన ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడెం దెబ్బ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సాక్షిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో…

  • మార్చి 18, 2025
  • 0 Comments
రాళ్ల దాడిలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలు

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు రాళ్ల దాడిలో నలుగురు పోలీసులకు తీవ్రగాయాలు పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో పోలీసులపై రాళ్ళ దాడి.. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు .. రాళ్ల దాడిలో జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు, చేతికి గాయాలు.. పూర్తి…

  • మార్చి 18, 2025
  • 0 Comments
పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్.

అమరావతి : పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్. పోలీసులపై వైసీపీ నేతల రాళ్ల దాడిపై అనిత ఆగ్రహం. కారకులపై కేసు నమోదు చేయాలని సీపీకి ఆదేశం. రక్షించాలనుకునే పోలీసులపై దాడికి దిగితే సహించబోమని హోంమంత్రి అనిత హెచ్చరిక. https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Other Story

You cannot copy content of this page