SAKSHITHA NEWS

రూ.3,662 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన ఎల్‌ఐసి

రూ.3,662 కోట్ల డివిడెండ్ చెక్కును కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన ఎల్‌ఐసి
ప్రభుత్వ రంగంలోని దిగ్గజ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) కేంద్రానికి రూ.3,662.17 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్‌ఐసి సిఇఒ, ఎండి సిద్దార్థ మొహంతి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అందజేశారు. మే 27న ఎల్‌ఐసి ఒక్కో షేరుకు రూ.6 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.


SAKSHITHA NEWS