SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య 96వ జయంతి సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి
పలువురు నాయకులు
పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఎద్దులపూరి కృష్ణ , ఏర్పుల పరమేష్, తాడురి చంద్రం, కుక్కల మోహన్ కొసనం అశోక్, అద్దెల సుధీర్ రెడ్డి,అమరోజు నవీన్ , అమరోజు మదన్ ,జిట్టా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS