కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,126 డివిజన్ జగద్గిరిగుట్ట యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన వేణు గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ భరత్ గౌడ్,సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి,అరుణ్,యువరాజ్ తదితరులు పాల్గొన్నారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,126 డివిజన్ జగద్గిరిగుట్ట యువజన కాంగ్రెస్
Related Posts
కార్పొరేటర్ జగన్ జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
SAKSHITHA NEWS కార్పొరేటర్ జగన్ జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … 126 – జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ పుట్టిన రోజు సందర్భంగా జగద్గిరిగుట్ట లోని వారి నివాసంలో నిర్వహించిన వేడుకలకు కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్…
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి
SAKSHITHA NEWS వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి వరంగల్ జిల్లా: నెక్కొండ మండలంలోని తోపనపల్లి గ్రామానికి చెందిన రవళి అనే వివాహిత హన్మకొండలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన……