ktr :డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్

ktr :డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్

SAKSHITHA NEWS

ktr : డిఎస్ పార్థివ దేహానికి నివాళులర్పించిన కేటీఆర్
మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ మరణం బాధాకరం అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ధర్మపురి అరవింద్ నివాసంలో డి. శ్రీనివాస్ పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించిన కేటీఆర్ అనంతరం వారి కుటుంబ సభ్యులను పరమర్శించి, తన ప్రగడ సానుభూతి తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

ktr

SAKSHITHA NEWS