SAKSHITHA NEWS

చేవెళ్లలో కేటీఆర్ ధర్నా…!!!

హైదరబాద్: ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదే నినాదంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మాజీ మంత్రి కేటీఆర్ చేవెళ్లలో రైతులతో కలిసి ధర్నా చేయనున్నారు.

WhatsApp Image 2024 08 21 at 15.15.18

SAKSHITHA NEWS