నాటక రాణి వెంకట్ ని చిరు సత్కారం చేసిన కోవూరు ప్రశాంతి రెడ్డి.
కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకుతెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమం”లో భాగంగా,కోవూరు నియోజకవర్గంలోనే మొదటిసారిగా 100% పూర్తి చేసిన 135వ బూత్ కన్వీనర్ & ఐటీడీపీ సీనియర్ నాయకులునాటకరాణి వెంకట్,ప్రతి ఇంటికి చేరుకొని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, పార్టీ కార్యక్రమాన్ని 100% విజయవంతంగా పూర్తి చేసినందుకు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వారిని చిరు సత్కారం చేసి అభినందనలు తెలిపారు


