SAKSHITHA NEWS

40 రోజుల తర్వాత సమ్మెను విరమించిన కోల్‌కతా జూనియర్‌ డాక్టర్లు

40 రోజుల తర్వాత సమ్మెను విరమించిన కోల్‌కతా జూనియర్‌ డాక్టర్లు
హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా 40 రోజులుగా నిరసనలు చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు సమ్మెను విరమించారు. నుంచి విధుల్లో చేరుతామని ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వంతో జూనియర్‌ డాక్టర్లు రెండు దఫాలుగా చర్చల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తమ ఆందోళనలు విరమిస్తున్నట్లు జూనియర్‌ వైద్యులు ప్రకటించారు.


SAKSHITHA NEWS