SAKSHITHA NEWS

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కిలారి రోశయ్య భేటీ

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కిలారి రోశయ్య భేటీ
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆదివారం ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనతోపాటు వియ్యంకుడు రవిశంకర్‌ కూడా జనసేన గూటికి చేరనున్నారు.


SAKSHITHA NEWS