SAKSHITHA NEWS

కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..

కొండచరియలు విరిగిపడి 18 మంది గల్లంతు..

కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న 16 వందల మంది యాత్రికులు..

భారీ వర్షాలకు విరిగిపడుతున్న కొండచరియలు..

సహాయక చర్యలు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ బృందాలు..

గౌరీకుండ్‌-కేదార్‌నాథ్‌ దారిలో చిక్కుకుపోయిన భక్తులు.

ఇప్పటి వరకు 3 వేల మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్‌..

గల్లంతైన వారికోసం హెలికాప్టర్లు, డోన్లతో గాలిస్తున్న సహాయక బృందాలు..

హరిద్వార్‌, తెహ్రీ, డెహ్రాడూన్‌, చమోలీ జిల్లాల్లో ఆకస్మిక వరదలు..


SAKSHITHA NEWS