కందుకూరు కేంద్ర విద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభం

కందుకూరు కేంద్ర విద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభం

SAKSHITHA NEWS

కందుకూరు కేంద్ర విద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభం…

కందుకూరు కేంద్ర విద్యాలయంలో 3వ తేదీ నుండి 2,3,4,5,6,7,8,9, తరగతులకు అడ్మిషన్లు ప్రారంభం అయినాయి అని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ టి.రవీంద్ర కుమార్ తెలియజేశారు 1వ తరగతికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు అలాగే 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కందుకూరు కేంద్రీయ విద్యాలయం వద్ద దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది అక్కడే తీసుకుని అప్లికేషన్ పూర్తి చేసి స్కూల్ లో అందజేయాలని ప్రిన్సిపల్ రవీంద్ర కుమార్ తెలియజేశారు.. ఆయా తరగతులకు సంబంధించి సంబంధిత జిరాక్స్ కాపీలు జత చేయాలని తెలియజేసినారు ఖాళీలు ఉన్న ప్రస్తుతం సీట్లు వివరాలు

Class Vacancy

  1. 01
  2. 01
  3. 01
  4. 03
  5. 02
  6. 03
  7. 09
  8. 04

SAKSHITHA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *