ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కనులు విందుగా జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ .స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి . జిల్లా వైఎస్ఆర్ జంకె కే వెంకట్ రెడ్డి . మున్సిపల్ చైర్ పర్సన్ చిల్లంచర్ల బాలమురళీకృష్ణ . దేవస్థానం పాలకమండలి పెనుగొండ కేశవరావు . ఈవో శ్రీనివాస్ రెడ్డి . అయ్యవారి భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి కల్యాణాన్ని కనులు విందుగా విరీక్షించారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం
Related Posts
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీ
SAKSHITHA NEWS డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ…
పైడివాడ అగ్రహారం గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం.
SAKSHITHA NEWS పైడివాడ అగ్రహారం గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం. SAKSHITHA NEWS