SAKSHITHA NEWS

తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌.

జస్టిస్‌ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసిన జస్టిస్‌ లోకూర్‌.

గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన లోకూర్‌.


SAKSHITHA NEWS