SAKSHITHA NEWS

నెల్లూరు జిల్లా ..
కావలి పట్టణంలోని జండా చెట్టు సెంటర్ వద్ద మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఎనిమిదో వర్ధంతి వేడుకలు..

అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ..

నిరుపేద కుటుంబంలో జన్మించి పేపర్ బాయ్ నుండి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన అబ్దుల్ కలాం నేటి యువతకు సమాజానికి ఆదర్శమన్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి


SAKSHITHA NEWS