Jagan's tweet on Ramoji Rao's death
రామోజీరావు మరణంపై జగన్ ట్వీట్
మీడియా దిగ్గజం రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ తెలిపారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు
![రామోజీరావు మరణంపై జగన్ ట్వీట్ 2 WhatsApp Image 2024 06 08 at 09.52.55](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-08-at-09.52.55.jpeg)