SAKSHITHA NEWS

వచ్చే నెల 3న లండన్‌కు జగన్
వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 3న జగన్ తన సతీమణి భారతితో కలిసి లండన్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 25 వరకు జగన్ దంపతులు లండన్‌లోనే ఉంటారని సమాచారం. కాగా, జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల సీబీఐ కోర్టు అనుమతించింది.


SAKSHITHA NEWS