లోటస్పాండ్లో అక్రమ నిర్మాణాలు.. కమిషనర్ సీరియస్
హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని లోటస్ పాండ్ బఫర్ జోన్లో నిర్మాణాలపై ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్(ఈవీడీఎం) ఏవీ రంగనాథ్ సీరియస్.
బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే అక్రమ నిర్మాణాలపై రంగనాథ్ ఉక్కుపాదం. చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు.
![లోటస్పాండ్లో అక్రమ నిర్మాణాలు.. కమిషనర్ సీరియస్ 2 లోటస్పాండ్లో అక్రమ నిర్మాణాలు.. కమిషనర్ సీరియస్](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-27-at-18.23.36-1024x768.jpeg)